వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, కడప ఎంపీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ పై విచారణను హైకోర్టు ఈ నెల 27వ తేదీకి వాయిదా వేసింది. అలాగే కౌంటర్ పిటిషన్ దాఖలు చేయాలని న్యాయస్థానం సీబీఐని ఆదేశించింది.
Home »
» జగన్ బెయిల్ పిటిషన్ పై విచారణ 27కి వాయిదా
జగన్ బెయిల్ పిటిషన్ పై విచారణ 27కి వాయిదా
Written By news on Friday, June 22, 2012 | 6/22/2012
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment