వైఎస్ జగన్మోహన్ రెడ్డి బెయిల్ పిటిషన్పై హైకోర్టులో వాదనలు పూర్తయ్యాయి. తీర్పును న్యాయస్థానం జూలై 4కు వాయిదా వేసింది. జగన్ తరపున ప్రముఖ న్యాయవాది రామ్ జెఠ్మలానీ, సీబీఐ తరపున అశోక్భాన్ వాదనలు వినిపించారు. సీబీఐ వాదనలు నిన్న అసంపూర్తిగా ముగియడంతో ఈరోజు కొనసాగించారు. ట్రయల్ కోర్టు సమన్లు జారీచేసిన వ్యక్తిని అరెస్టు చేయడం కోర్టు ధిక్కారంగా పరిగణించాలని జెఠ్మలానీ న్యాయస్థానాన్ని కోరారు. |
Home »
» జగన్ బెయిల్ పై తీర్పు జూలై 4కు వాయిదా
జగన్ బెయిల్ పై తీర్పు జూలై 4కు వాయిదా
Written By ysrcongress on Thursday, June 28, 2012 | 6/28/2012
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment