నెల్లూరులో కాంగ్రెస్ అభ్యర్థి టి.సుబ్బిరామిరెడ్డి పెయిడ్ ఆర్టికల్స్ రూపంలో ప్రకటనలు ఇస్తున్నారని ఎన్నికల సంఘానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేశారు. ఇప్పటికే రూ.18.5 లక్షల ప్రకటనలు ఇచ్చారని వివరించారు. వీటిని అభ్యర్థి ఖర్చులో కలపాలని ఈసీని కోరారు. రైల్వేకోడూరులో ఆలయ ఆవరణలో లగడపాటి ప్రచారం చేశారని, వైఎస్సార్ సీపీ ప్రచారాన్ని ఎమ్మెల్సీ చెంగలరాయుడు అడ్డుకుంటున్నారని కూడా ఫిర్యాదు చేశారు. పాల్వాయి గోవర్దన్ వ్యాఖ్యలు కోడ్ ఉల్లంఘన కింది తీసుకోవాలని కూడా ఈసీకి వైఎస్సార్ సీపీ నేతలు విజ్ఞప్తి చేశారు.
Home »
» కాంగ్రెస్ నేతలపై ఈసీకీ వైఎస్సార్ సీపీ ఫిర్యాదు
కాంగ్రెస్ నేతలపై ఈసీకీ వైఎస్సార్ సీపీ ఫిర్యాదు
Written By news on Thursday, June 7, 2012 | 6/07/2012
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment