వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మకు శనివారం విశాఖ విమానాశ్రయంలో పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు ఘనస్వాగతం పలికారు. లక్ష్మీపేట, స్టీల్ ప్లాంట్ బాధితుల్ని ఆమె నేడు పరామర్శించనున్నారు. విజయమ్మ వెంట మాజీ మంత్రి కొణతాల, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఉన్నారు. పెద్దఎత్తున తరలివచ్చిన పార్టీ కార్యకర్తలు, వైఎస్ అభిమానులు, జగన్ అభిమానులతో విమానాశ్రయంలో సందడి నెలకొంది.
Home »
» విశాఖలో విజయమ్మకు ఘన స్వాగతం
విశాఖలో విజయమ్మకు ఘన స్వాగతం
Written By news on Saturday, June 16, 2012 | 6/16/2012
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment