వైఎస్ జగన్మోహన్రెడ్డి బెయిల్ పిటీషన్పై హైకోర్టులో కొద్దిసేపటి క్రితం విచారణ ప్రారంభమైంది. జగన్ తరపున సీనియర్ న్యాయవాది రామ్ జెఠ్మలానీ వాదిస్తున్నారు. బెయిల్ పిటిషన్కు సంబంధించి వారం కిందట జగన్ తరఫు లాయర్లు హైకోర్టులో దాఖలు చేశారు. న్యాయస్థానం ఆదేశాల మేరకు సీబీఐ కౌంటర్ దాఖలు చేసింది. అనంతరం పిటీషన్పై వాదనలు మొదలయ్యాయి.
Home »
» జగన్ బెయిల్ పిటీషన్పై మొదలైన వాదనలు
జగన్ బెయిల్ పిటీషన్పై మొదలైన వాదనలు
Written By news on Wednesday, June 27, 2012 | 6/27/2012
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment