జగన్ భద్రత పట్ల పోలీసుల నిర్లక్ష్యం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » జగన్ భద్రత పట్ల పోలీసుల నిర్లక్ష్యం

జగన్ భద్రత పట్ల పోలీసుల నిర్లక్ష్యం

Written By news on Monday, June 11, 2012 | 6/11/2012

 కడప ఎంపీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డికి అవమానం జరిగింది. నిన్నటితో ఆయన సీబీఐ కస్టడీ ముగియడంతో వ్యక్తిగత భద్రత ఉన్న ఎంపీ అని కూడా చూడకుండా చంచల్‌ గూడ జైలు నుంచి ఓ క్రిమినల్‌ మాదిరిగా సాధారణ పోలీస్‌ వాహనంపై నాంపల్లిలోని సిబిఐ కోర్టుకు తరలించారు. 

పోలీసుల వ్యవహారశైలితో జగన్‌ మనస్తాపానికి గురయ్యారు. తనకు జరిగిన అవమానాన్ని తెలిపేందుకు అనుమతివ్వాలని సీబీఐ కోర్టును కోరారు. ప్రధాన న్యాయమూర్తి కూడా జగన్‌ను తీసుకొచ్చేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేయవచ్చుకదా అని ప్రశ్నించారు.
Share this article :

0 comments: