జగన్కు నార్కో టెస్టుకు అనుమతి ఇవ్వాలని కోర్టును సీబీఐ కోరడం కుట్రలో భాగమేనని ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్రెడ్డి అన్నారు. సోనియా, చిదంబరం, కిరణ్కుమార్, చంద్రబాబు, జేడీ లక్ష్మినారాయణలకు నార్కో టెస్టులు చేస్తే జగన్పై చేస్తున్న కుట్రలు బయటపడతాయన్నారు. కేవలం కాంగ్రెస్ను వీడి బయటకు వచ్చారనే కారణంతోనే జగన్పై ఇన్ని కుట్రలు జరుగుతున్నాయన్నారు. ఈ కుట్రల నుండి జగన్ త్వరలో హీరోగా బయటకు వస్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
Home »
» కుట్రలో భాగమే 'నార్కో టెస్టు'
కుట్రలో భాగమే 'నార్కో టెస్టు'
Written By news on Monday, June 11, 2012 | 6/11/2012
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment