'చిరంజీవి కాపులకు అన్యాయం చేశారు' - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » 'చిరంజీవి కాపులకు అన్యాయం చేశారు'

'చిరంజీవి కాపులకు అన్యాయం చేశారు'

Written By news on Sunday, June 10, 2012 | 6/10/2012

ఏలూరు : ఎంపీ చిరంజీవి కాపులకు తీరని అన్యాయం చేశారని వైస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నేత చేగొండి హరిరామ జోగయ్య తీవ్రంగా విమర్శించారు. ఇప్పుడు కాపులందర్ని కాంగ్రెస్‌ వైపు తిప్పాలని ప్రయత్నిస్తున్నారని.. కాపు సోదరులందరూ అప్రమత్తంగా ఉండాలని ఆయన ఆదివారమిక్కడ సూచించారు. పీసీసీ చీఫ్‌ తీన్‌మార్‌, గబ్బర్‌ సింగ్‌ సినిమాల కోసం అవినీతి సొమ్మును వెచ్చించారని జోగయ్య ఆరోపించారు.
Share this article :

0 comments: