ఉస్మానియా ఆస్పత్రికి వెళ్లిన వైఎస్ఆర్ సిపి నేతలు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఉస్మానియా ఆస్పత్రికి వెళ్లిన వైఎస్ఆర్ సిపి నేతలు

ఉస్మానియా ఆస్పత్రికి వెళ్లిన వైఎస్ఆర్ సిపి నేతలు

Written By news on Saturday, June 16, 2012 | 6/16/2012

మహారాష్ట్రలోని షోలాపూర్ వద్ద బస్ ప్రమాదంలో మరణించినవారి మృతదేహాలు ఉస్మానియా ఆస్పత్రికి చేరుకోవడంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు జనక్ ప్రసాద్, నిర్మలా కుమారి, రెహ్మాన్ లు అక్కడకు వెళ్లారు. ఈ సంఘటనకు నైతిక బాధ్యత వహించి రవాణా మంత్రి బొత్స రాజీ నామా చేయాలని వారు డిమాండ్ చేశారు. డబ్బులకు కక్కుర్తి పడి ప్రైవేట్ ట్రావెల్స్ కు బొత్స పర్మిట్లు ఇస్తున్నారని వారు ఆరోపించారు. మృతుల కుటుంబాలకు 20 లక్షల రూపాయల పరిహారం ప్రకటించాలని వారు డిమాండ్ చేశారు
Share this article :

0 comments: