జగన్ను విచారించేందుకు మరో రెండు రోజులు అనుమతి ఇవ్వాలన్న సీబీఐ అభ్యర్థనకు హైకోర్టు ఆమోదం తెలిపింది. దాంతో నేడు, రేపు ఆయన్ని సీబీఐ అధికారులు విచారించనుంది. గతంలో విధించిన షరతులు ఇప్పుడూ వర్తిస్తాయని హైకోర్టు స్పష్టం చేసింది. ఇందులో భాగంగా జగన్ను శనివారం ఉదయం సీబీఐ అధికారులు చంచల్ గూడ జైలు నుంచి కోఠీలోని సీబీఐ కార్యాలయానికి తీసుకెళ్లారు.
Home »
» సీబీఐ కార్యాలయానికి చేరుకున్న జగన్
సీబీఐ కార్యాలయానికి చేరుకున్న జగన్
Written By news on Saturday, June 9, 2012 | 6/09/2012
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment