వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి బెయిల్ పిటిషన్ పై విచారణను హైకోర్టు రేపటికి వాయిదా వేసింది. జగన్ తరపున సీనియర్ న్యాయవాది రాంజెఠ్మలానీ వాదనలు ముగిశాయి. సీబీఐ వాదనలు ప్రారంభమైన తరువాత సమయం ముగియడంతో కోర్టు రేపటికి వాయిదా వేసింది. సిబిఐ తరపు న్యాయవాదులు రేపు తమ వానలు వినిపిస్తారు.
Home »
» జగన్మోహన రెడ్డి బెయిల్ పిటిషన్ రేపటికి వాయిదా
జగన్మోహన రెడ్డి బెయిల్ పిటిషన్ రేపటికి వాయిదా
Written By news on Wednesday, June 27, 2012 | 6/27/2012
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment