కోర్టు ఆదేశాలతో వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని నాంపల్లి ప్రత్యేక న్యాయస్థానం నుంచి బుల్లెట్ ఫ్రూప్ వాహనంలో చంచల్ గూడకు తరలించారు. ఈరోజు ఉదయం వ్యక్తిగత భద్రత ఉన్నఆయన్ని ఓ క్రిమినల్ మాదిరిగా సాధారణ పోలీస్ వాహనంలో కోర్టుకు తరలించిన విషయం తెలిసిందే. దీనిపై జగన్ తీవ్ర ఆక్షేపణ తెలపడంతో ప్రధాన న్యాయమూర్తి సిబిఐ అధికారులకు నోటీసులు జారీ చేశారు. ప్రత్యేక వాహనం ఎందుకు ఏర్పాటు చేయలేదని ప్రశ్నించారు. కోర్టు ఆదేశాలతో జగన్కు ప్రత్యేక బుల్లెట్ ప్రూఫ్ వాహనం ఏర్పాటు చేశారు. |
Home »
» కోర్టు ఆదేశాలతో జగన్ కు బుల్లెట్ ఫ్రూఫ్ వాహనం
కోర్టు ఆదేశాలతో జగన్ కు బుల్లెట్ ఫ్రూఫ్ వాహనం
Written By news on Monday, June 11, 2012 | 6/11/2012
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment