విశాఖపట్నం: మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి పేరెత్తే అర్హత కూడా ఉండవల్లికి లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ నేత జ్యోతుల నెహ్రూ అన్నారు. కార్పొరేటర్గా కూడా పనికిరాని ఉండవల్లిని వైఎస్ రెండు సార్లు ఎంపీని చేశారని, ఆ విషయం మరచిపోయి ఉండవల్లి ఇష్టంవచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆయన మండిపడ్డారు. ఈనాడు వ్యవహారంలో అవినీతికి వాచ్డాగ్ అనిచెప్పిన ఉండవల్లి.. ఇప్పుడు ఆవిషయంపై ఎందుకు మాట్లాడటంలేదని ఆయన ప్రశ్నించారు. వైఎస్ మృతిపై విచారణ సీడీలు తనవద్దనే ఉంటే ఇంకా ఎందుకు బయటపెట్టడం లేదని జ్యోతుల నెహ్రూ అడిగారు.
Home »
» 'వైఎస్ పేరెత్తే అర్హత ఉండవల్లికి లేదు'
'వైఎస్ పేరెత్తే అర్హత ఉండవల్లికి లేదు'
Written By news on Thursday, June 7, 2012 | 6/07/2012
Subscribe to:
Post Comments (Atom)
1 comments:
Not only Undavalli; but also to many.From the mouths of poison AMBROSIA can never come.
Post a Comment