రాష్ట్రంలో మంగళవారం 18 అసెంబ్లీ, ఒక పార్లమెంట్ స్థానానికి ఉప ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. అక్కడక్కడా చెదురుమదురు సంఘటనలు తప్ప అంతటా ఎన్నికలు శాంతియుతంగా ముగిసాయి. సాయంత్రం 5 గంటలకు ముందు క్యూ లైన్ల నిలబడిన ఓటర్లకు ఓటు హక్కును వినియోగించుకోవడానికి అనుమతిస్తామని ఎన్నికల కమిషన్ తెలిపింది.
Home »
» ప్రశాంతంగా ముగిసిన ఉప ఎన్నికలు
ప్రశాంతంగా ముగిసిన ఉప ఎన్నికలు
Written By news on Tuesday, June 12, 2012 | 6/12/2012
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment