ఉప ఎన్నికల్లో అత్యధిక స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని ఆంధ్రా అక్టోపస్ లగడపాటి రాజగోపాల్ జోస్యం చెప్పారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 12 స్థానాల నుంచి 16 స్థానాలు గెలుచుకునే అవకాశాలున్నాయని ఆయన అన్నారు. కాంగ్రెస్ పార్టీకి మూడు చోట్ల, టీడీపీకి రెండు చోట్ల అవకాశాలున్నాయన్నారు. పరకాలలో టీఆర్ఎస్ గెలిచే అవకాశముందన్నారు.
Home »
» ఆంధ్రా అక్టోపస్ లగడపాటి రాజగోపాల్ జోస్యం
ఆంధ్రా అక్టోపస్ లగడపాటి రాజగోపాల్ జోస్యం
Written By news on Tuesday, June 12, 2012 | 6/12/2012
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment