ఉప ఎన్నికల సందర్భంగా నగరంలో పోలీసులు అతిగా ప్రవర్తిస్తున్నారు. రామ్ నగర్ లో దుకాణాలను మూసివేయించారు. దాంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. వాహనాలను అనుమతించక పోవడంతో ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్దకు రాలేకపోతున్నారు. ఇదంతా ఓటింగ్ శాతం తగ్గించేందుకు అధికారులు పన్నిన కుట్ర అని ఓటర్లు ఆరోపిస్తున్నారు.
ఇదిలా ఉండగా, కనేకల్లులో కాంగ్రెస్ నేతలు పోలింగ్ అధికారులపై దౌర్జన్యానికి దిగారు.
ఇదిలా ఉండగా, కనేకల్లులో కాంగ్రెస్ నేతలు పోలింగ్ అధికారులపై దౌర్జన్యానికి దిగారు.
0 comments:
Post a Comment