మృతుల కుటుంబాలకు విజయమ్మ సంతాపం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » మృతుల కుటుంబాలకు విజయమ్మ సంతాపం

మృతుల కుటుంబాలకు విజయమ్మ సంతాపం

Written By news on Saturday, June 16, 2012 | 6/16/2012

మహారాష్ట్ర సమీపంలో జరిగిన బస్సు ప్రమాద ఘటనపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ తీవ్ర దిగ్ర్బాంతి వ్యక్తం చేశారు. విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాల పర్యటనలో ఉన్న ఆమె ప్రమాదం గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. మృతుల కుటుంబాలకు విజయమ్మ ప్రగాఢ సానుభూతి తెలియచేశారు.
Share this article :

0 comments: