తిరుపతిని మద్యరహిత నగరంగా చేయాలంటూ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి చేపట్టిన నిరాహార దీక్షకు మద్దతుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బుధవారం తిరుపతి బంద్ కు పిలుపునిచ్చింది. రేపు తలపెట్టిన బంద్ కు వ్యాపార సంస్థలు, విద్యాసంస్థలు సంఘీభావం తెలపాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత నారాయణస్వామి కోరారు. కాగా భూమన చేపట్టిన దీక్ష నేటికి మూడోరోజుకు చేరింది.
Home »
» భూమనకు మద్దతుగా రేపు తిరుపతి బంద్
భూమనకు మద్దతుగా రేపు తిరుపతి బంద్
Written By news on Tuesday, June 26, 2012 | 6/26/2012
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment