నెల్లూరు: జిల్లాలోని క్రాన్ చెరువులో ఓటింగ్ ని నిలిపివేశారు. ఇక్కడ పోలింగ్ కేంద్రంలోని ఈవీఎంలో ఎవరికి ఓటు వేసినా కాంగ్రెస్ కే పడుతోంది. దాంతో ఓటర్లు అధికారులకు ఫిర్యాదు చేశారు. అధికారులు ఇక్కడ ఓటింగ్ ని నిలిపివేసి ఈవీఎంలను పరిశీలిస్తున్నారు.
Home »
» ఎవరికి వేసినా కాంగ్రెస్ కే పడుతున్న ఓటు
ఎవరికి వేసినా కాంగ్రెస్ కే పడుతున్న ఓటు
Written By news on Tuesday, June 12, 2012 | 6/12/2012
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment