తాను కోర్టుకు హాజరవుతానని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి నాంపల్లి కోర్టులో మెమో దాఖలు చేశారు. ఈ నెల 25న రిమాండ్ పొడిగింపు రోజున వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కాకుండా తనని ప్రత్యక్షంగా కోర్టు ముందు హాజరుపరచాలని జైలు అధికారులను ఆదేశించాలని ఆయన కోరారు.
Home »
» నాంపల్లి కోర్టులో జగన్ మెమో దాఖలు
నాంపల్లి కోర్టులో జగన్ మెమో దాఖలు
Written By ysrcongress on Saturday, June 23, 2012 | 6/23/2012
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment