ఈనాడు గ్రూపుల అధినేత రామోజీ రావు, టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, ఎమ్మెల్సీ దాడి వీరభద్రరావులకు ఆడిటర్ విజయసాయి రెడ్డి లీగల్ నోటీసులు ఇచ్చారు. తమ పరువుకు భంగం కలిగించే విధంగా ఈనాడులో తప్పుడు కథనాలు వచ్చాయని ఆయన తెలిపారు. చంద్రబాబు, దాడి వీరభద్ర రావులు చేసిన నిరాధారమైన ఆరోపణలు ఆ పత్రికలో వచ్చాయని ఆ లీగల్ నోటీసులలో పేర్కొన్నారు.
Home »
» రామోజీ, బాబులకు విజయసాయి లీగల్ నోటీసులు
రామోజీ, బాబులకు విజయసాయి లీగల్ నోటీసులు
Written By news on Saturday, June 9, 2012 | 6/09/2012
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment