టిడిపి అధ్యక్షుడు చంద్రబాబుపై దర్యాప్తు జరపాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈడీని కోరింది. కోలా కృష్ణ మోహన్ వెల్లడించిన వివరాల ఆధారంగా దర్యాప్తు చేయాలని ఆ పార్టీ నేత బాజిరెడ్డి గోవర్దన్ ఈడీకి లేఖ రాశారు. ఫెమా, పీఎమ్ఎల్ఏ చట్టాలను చంద్రబాబు ఉల్లంఘించారని ఆరోపణ చేశారు. విదేశీ బ్యాంక్ ఖాతాల వివరాలు ఎన్నికల అఫిడవిట్ లో బాబు వెల్లడించలేదని తెలిపారు. మచిలీపట్నం లోక్ సభ టిక్కెట్ ఇస్తానని చెప్పి కోలా కృష్ణ మోహన్ వద్ద నాలుగు కోట్ల రూపాయలు తీసుకున్నట్లు ఆయన ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు.
Home »
YSRCP complaint to ED on Chandrababu
» YSRCP complaint to ED on Chandrababu
YSRCP complaint to ED on Chandrababu
Written By news on Monday, June 11, 2012 | 6/11/2012
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment