వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, విజయ సాయిరెడ్డికి నార్కో అనాలసిస్ పరీక్షలు నిర్వహించేందుకు అనుమతి ఇవ్వాలన్న సీబీఐ పిటిషన్ పై వాదనలు పూర్తయ్యాయి. ఇరుపక్షాల వాదనలు విన్న నాంపల్లి సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం తీర్పును ఈనెల 16వ తేదీకి వాయిదా వేసింది.
Home »
» నార్కో పరీక్షలపై 16వ తేదీకి తీర్పు వాయిదా
నార్కో పరీక్షలపై 16వ తేదీకి తీర్పు వాయిదా
Written By news on Wednesday, July 4, 2012 | 7/04/2012
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment