రాష్ట్ర యూత్ కాంగ్రెస్ కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి బొమ్మ లేకపోవడం కాంగ్రెస్ కేడర్ అంతా బాధపడుతోందని రాజ్యసభ సభ్యుడు, వైఎస్ ఆత్మబంధువు కేవీపీ రామచంద్రరావు వ్యాఖ్యానించారు. వైఎస్ అందరి మదిలో ఉన్న నేత అని సభలో కేవీపీ వ్యాఖ్యానించడంతో మహానేత అభిమానులు వైఎస్ఆర్ అమర్ రహే అంటూ నినాదాలు చేశారు. దాంతో సభలో కొంత అలజడి చోటు చేసుకుంది. కార్యకర్తలను కేవీపీ శాంత పరిచారు.
Home »
» వైఎస్ బొమ్మ లేకపోవడం బాధాకరం: కేవీపీ
వైఎస్ బొమ్మ లేకపోవడం బాధాకరం: కేవీపీ
Written By news on Tuesday, July 31, 2012 | 7/31/2012
Subscribe to:
Post Comments (Atom)
1 comments:
Thank God at least people are awake after 3 years. That too very low percent of the sleep, the awake.
Post a Comment