వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని గురువారం ఆయన సతీమణి భారతి కలిశారు. ఆమెతో పాటు కోవూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి కూడా జగన్ ను కలిసినవారిలో ఉన్నారు. ములాఖత్ లో భాగంగా జగన్ తో వీరు భేటీ అయ్యారు.
Home »
» జగన్ ను కలిసిన భారతి, నల్లపరెడ్డి
జగన్ ను కలిసిన భారతి, నల్లపరెడ్డి
Written By news on Thursday, July 5, 2012 | 7/05/2012
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment