వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ సోమవారం ఉదయం నెల్లూరు బయల్దేరారు. ఆమె ఈరోజు మధ్యాహ్నం మూడు గంటలకు నెల్లూరు చేరుకుంటారు. నెల్లూరు వద్ద జరిగిన రైలు ప్రమాద స్థలాన్ని విజయమ్మ పరిశీలిస్తారు. అలాగే దుర్ఘటనలో గాయపడి ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నవారిని ఆమె పరామర్శించనున్నారు.
Home »
» నెల్లూరుకు బయల్దేరిన విజయమ్మ
నెల్లూరుకు బయల్దేరిన విజయమ్మ
Written By news on Monday, July 30, 2012 | 7/30/2012
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment