చంద్రబాబును ప్రజలు నమ్మడం లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత బాజిరెడ్డి అన్నారు. అధికారంలోకి వస్తే బీసీలకు 100 సీట్లు.. రూ.10 వేల కోట్లని బాబు మభ్యపెడుతున్నారని బాజిరెడ్డి విమర్శించారు. చంద్రబాబు మొసలి కన్నీటిని ఎవరూ నమ్మొద్దని బాజిరెడ్డి అన్నారు. అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు హైటెక్ విధానాలను అవలంబించారని, రైతులను విస్మరించారని ఆయన అన్నారు. బీసీలకు వైఎస్ఆర్ కేటాయించినన్ని నిధులు ..దేశంలో ఏ సీఎం అయినా ఇచ్చారా అని బాజిరెడ్డి ప్రశ్నించారు.
Home »
» బాబును ప్రజలు నమ్మడం లేదు: బాజిరెడ్డి
బాబును ప్రజలు నమ్మడం లేదు: బాజిరెడ్డి
Written By news on Thursday, July 12, 2012 | 7/12/2012
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment