రాష్ట్రపతి ఎన్నికలో హైదరాబాద్లోనే ఓటేసేందుకు అనుమతించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి విజ్క్షప్తి చేశారు. ఈ మేరకు కేంద్ర ఎన్నికల కమిషన్ కార్యదర్శికి వైఎస్ జగన్ లేఖ రాశారు. రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేసేందుకు తనకు బెయిల్ మంజూరు చేయాలని సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.
Home »
» ఓటుకు అనుమతించండి: వైఎస్ జగన్
ఓటుకు అనుమతించండి: వైఎస్ జగన్
Written By news on Tuesday, July 10, 2012 | 7/10/2012
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment