జగన్ ను కలిసిన ఎన్ పీపీ అధ్యక్షుడు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » జగన్ ను కలిసిన ఎన్ పీపీ అధ్యక్షుడు

జగన్ ను కలిసిన ఎన్ పీపీ అధ్యక్షుడు

Written By news on Thursday, July 12, 2012 | 7/12/2012

జమ్మూ కాశ్మీర్ కు చెందిన నేషనల్ పాంథర్స్ పార్టీ(ఎన్ పీపీ) అధ్యక్షుడు బల్వంత్‌సింగ్ మన్‌కోటియా, చైర్మన్ ప్రొఫెసర్ భీమ్‌సింగ్ చంచల్‌గూడ జైల్లో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌ను కలిశారు. రాష్ట్రపతి ఎన్నికలో సంగ్మాకు మద్దతు ఇవ్వాలని జగన్ ను వారు కోరారు.
Share this article :

0 comments: