వైఎస్ఆర్ సీపీ పశ్చిమగోదావరి జిల్లా మైనార్టీ సెల్ కన్వీనర్ మృతి - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » వైఎస్ఆర్ సీపీ పశ్చిమగోదావరి జిల్లా మైనార్టీ సెల్ కన్వీనర్ మృతి

వైఎస్ఆర్ సీపీ పశ్చిమగోదావరి జిల్లా మైనార్టీ సెల్ కన్వీనర్ మృతి

Written By news on Saturday, July 28, 2012 | 7/28/2012

ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మైనార్టీ సెల్ కన్వీనర్ మహ్మద్ జాఫర్ గుండెపోటుతో మృతి చెందారు. కొయ్యలగూడెం మండలం చెన్నాపురంలో ఆయన తన స్వగృహంలో మరణించారు. మహ్మద్ జాఫర్ మృతి పట్ల పార్టీ నేతలు,పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు సంతాపం తెలియచేశారు.
Share this article :

0 comments: