తిరుపతి: రాష్ట్రంలో పేదరికం పోవాలంటే, భూపంపిణీ సమగ్రంగా జరగాలన్నా అది వైఎస్ఆర్ సీపీ వల్లే సాధ్యమని వైఎస్ఆర్ సీపీ నేత జూపూడి ప్రభాకర్ రావు అన్నారు. అంబేద్కర్ కోరుకునే నవ నిర్మాణ సమాజం రావాలంటే వైఎస్ఆర్ సీపీ వల్లే సాధ్యమని జూపూడి అన్నారు. వైఎస్ఆర్ సీపీ వల్లే రాష్ట్రంలో పేదలకు భూపంపిణీ సక్రమంగా జరుగుతోందని వైఎస్ఆర్ సీపీ నేత జూపూడి తెలిపారు.
Home »
» 'భూపంపిణీ వైఎస్ఆర్ సీపీ వల్లే సాధ్యం'
'భూపంపిణీ వైఎస్ఆర్ సీపీ వల్లే సాధ్యం'
Written By news on Sunday, July 29, 2012 | 7/29/2012
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment