'టీఆర్ఎస్ నేతలు క్షమాపణ చెప్పాలి' - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » 'టీఆర్ఎస్ నేతలు క్షమాపణ చెప్పాలి'

'టీఆర్ఎస్ నేతలు క్షమాపణ చెప్పాలి'

Written By news on Tuesday, July 24, 2012 | 7/24/2012

కరీంనగర్: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ దీక్షలో అల్లర్లు సృష్టించిన టీఆర్ఎస్ నేతలు క్షమాపణ చెప్పాలని ఆపార్టీ నేత ఆది శ్రీనివాస్ డిమాండ్ చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత కేకే మహేందర్ రెడ్డి మాట్లాడుతూ ప్రజా సమస్యలపై పోరాడకుండా తెలంగాణవాదం పేరిట తెలంగాణ ప్రాంత ప్రజలను మోసం చేయొద్దని హితవు పలికారు. టీఆర్ఎస్ నేతలు రక్తాన్ని కళ్లజూచి పైశాచిక ఆనందాన్ని పొందుతున్నారని ఆయన మండిపడ్డారు.
Share this article :

0 comments: