ప్రజాసమస్యలు పరిష్కరించాలంటూ అనంతపురం జిల్లా శెట్టూరు ఎమ్మార్వో కార్యాలయాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులు ముట్టడించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రజల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం విఫలమయిందని విమర్శించారు. మాజీ గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ ఎల్.ఎమ్.మోహన్రెడ్డిసహా పలువురు ఆందోళనకారులను ఈ సందర్భంగా పోలీసులు అరెస్ట్ చేశారు.
Home »
» శెట్టూరులో వైఎస్సార్ సీపీ ఆందోళన
శెట్టూరులో వైఎస్సార్ సీపీ ఆందోళన
Written By news on Saturday, July 28, 2012 | 7/28/2012
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment