తాడేపల్లిగూడెం: రాష్ట్రంలో వైఎస్సార్సీపీకి ఆదరణ రోజురోజుకి పెరుగుతోంది. పార్టీలోకి వలసలు ఎక్కువ మొత్తంలో కొనసాగుతున్నాయి. పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం వెంకట్రామునిగూడెంలో బుధవారం వైఎస్ఆర్ సీపీ నేత తోట గోపి ఆధ్వర్యంలో 200 మంది కార్యకర్తలు వైఎస్సార్ పార్టీలోకి చేరారు.
Home »
» వైఎస్సార్సీపీలో 200మంది కార్యకర్తల చేరిక
వైఎస్సార్సీపీలో 200మంది కార్యకర్తల చేరిక
Written By news on Wednesday, August 29, 2012 | 8/29/2012
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment