నల్గొండ: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి విడుదల కావాలని కోరుతూ యువకులు చేపట్టిన దీక్షలు 75 రోజులకు చేరుకున్నాయి. పార్టీ జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు వడ్లోజు వెంకటేష్ ఆధ్వర్యంలో యాదగిరిగుట్టలో వారు రిలే దీక్షలు చేస్తున్నారు. ఈ దీక్షలు 75రోజులకు చేరుకున్నాయి.
Home »
» జగన్ కోసం 75రోజులకు చేరిన దీక్షలు
జగన్ కోసం 75రోజులకు చేరిన దీక్షలు
Written By news on Saturday, August 11, 2012 | 8/11/2012
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment