విద్యుత్ ఎమర్జెన్సీ ప్రకటించాలి: పద్మ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » విద్యుత్ ఎమర్జెన్సీ ప్రకటించాలి: పద్మ

విద్యుత్ ఎమర్జెన్సీ ప్రకటించాలి: పద్మ

Written By news on Tuesday, August 21, 2012 | 8/21/2012

రాష్ట్రంలో విద్యుత్‌ ఎమర్జెన్సీ ప్రకటించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత వాసిరెడ్డి పద్మ డిమాండ్ చేశారు. రెండు నెలలుగా ప్రమాదఘంటికలు మోగుతున్నా ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తోందన్నారు. ఇంత తీవ్రమైన సమస్యను గాలికొదిలేసి సీఎం, మంత్రులు రాజకీయాల్లో బిజీగా మారిపోయారని వాసిరెడ్డి పద్మ విమర్శించారు.
Share this article :

0 comments: