రంగారెడ్డి జిల్లా కీసర మండలానికి చెందిన టిడిపి, టిఆర్ఎస్, కాంగ్రెస్, బిజెపి పార్టీలకు చెందిన నాయకులతో పాటు సుమారు వెయ్యి మంది కార్యకర్తలు బుధవారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీలో చేరినవారిలో జడ్పీటీసీ, ఎంపీటీసీలతో పాటు మాజీ సర్పంచ్లు ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ రంగారెడ్డి జిల్లా కన్వీనర్ బి.జనార్ధన్రెడ్డి, మేడ్చల్ నియోజకవర్గం నేత సింగిరెడ్డి హరివర్ధన్రెడ్డి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమానికి స్థానికులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.
Home »
» వెయ్యిమంది వైఎస్ఆర్ సీపీలో చేరిక
వెయ్యిమంది వైఎస్ఆర్ సీపీలో చేరిక
Written By news on Wednesday, August 22, 2012 | 8/22/2012
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment