మంత్రివర్గ నిర్ణయాలను ప్రశ్నించే అధికారం దర్యాప్తు సంస్థలకు లేదంటున్న మంత్రులు.. మొత్తం నిర్ణయాలకు క్యాబినెట్దే బాధ్యత అని ఒప్పుకోవడంలో ఎందుకు తత్తరబాటుకు గురవుతున్నారని వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు సూటిగా ప్రశ్నించారు.
గురువారం ఉదయం సాక్షి ఛానల్ హెడ్లైన్షో చర్చలో ఈ ప్రశ్నకు కాంగ్రెస్ నుంచి సమాధానం లేకపోయింది. మంత్రులు గంటకోలాగా మాట్లాడుతూ తీవ్ర అయోమయానికి గురిచేస్తున్నారని అంటూ అంబటి వ్యాఖ్యలను సీనియర్ జర్నలిస్ట్ కృష్ణారావు సమర్థించారు. క్విడ్ప్రోకో నే లేదనప్పుడు అసలు జగన్ కేసే ఉండదని టీఆర్ఎస్ అభిప్రాయపడింది.
గురువారం ఉదయం సాక్షి ఛానల్ హెడ్లైన్షో చర్చలో ఈ ప్రశ్నకు కాంగ్రెస్ నుంచి సమాధానం లేకపోయింది. మంత్రులు గంటకోలాగా మాట్లాడుతూ తీవ్ర అయోమయానికి గురిచేస్తున్నారని అంటూ అంబటి వ్యాఖ్యలను సీనియర్ జర్నలిస్ట్ కృష్ణారావు సమర్థించారు. క్విడ్ప్రోకో నే లేదనప్పుడు అసలు జగన్ కేసే ఉండదని టీఆర్ఎస్ అభిప్రాయపడింది.
1 comments:
They all are in the "FOOLS PARADISE". Non is interested in the state. They could learn a lot from the GREAT YSR, but Sonia Gandhi wiped off every thing.
Post a Comment