ఒంగోలు: వాన్పిక్పై టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అనవసర రాద్దాంతం చేస్తున్నారని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస్ విమర్శించారు. వాన్పిక్ ప్రాంతాల్లో చంద్రబాబు పాదయాత్రను రైతులు పట్టించుకోలేదన్నారు. ఇప్పటికైనా బాబు రాజకీయ డ్రామాలు మానుకోవాలని సలహా ఇచ్చారు.
Home »
» వాన్పిక్పై అనవసర రాద్దాంతం:బాలినేని
వాన్పిక్పై అనవసర రాద్దాంతం:బాలినేని
Written By news on Saturday, August 11, 2012 | 8/11/2012
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment