రైల్వే ప్రయాణికుల భద్రతపై దృష్టి సారించాలి:మేకపాటి - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » రైల్వే ప్రయాణికుల భద్రతపై దృష్టి సారించాలి:మేకపాటి

రైల్వే ప్రయాణికుల భద్రతపై దృష్టి సారించాలి:మేకపాటి

Written By news on Thursday, August 2, 2012 | 8/02/2012

నెల్లూరు రైలు ప్రమాద ఘటనలో విద్రోహ చర్చ ఉందనే కోణం విచారణ జరుగుతోందని, విద్రోహ చర్య అని తేలితే దోషులను కఠినంగా శిక్షించాలని ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి అన్నారు. ఈ ప్రమాదంపై పార్లమెంట్‌లో చర్చిస్తామన్నారు. రైల్వేల్లో భద్రతకు మరింత ప్రాధాన్యమివ్వాలన్నారు.

Share this article :

0 comments: