: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ తీసుకున్న ప్రభుత్వ నిర్ణయాలకు మొత్తం కేబినెట్దే బాధ్యత అని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి డీకే సమరసింహారెడ్డి అన్నారు. మంత్రులకు తెలియకుండా ఉన్నతాధికారులు జీవోలు జారీ చేయడం సాధ్యం కాదని ఆయన అభిప్రాయపడ్డారు. ఆనాటి నిర్ణయాలకు వైఎస్ఆర్ ను ఒక్కడినే బాధ్యుడిని చేయడం తగదని ఆయన అన్నారు. మంత్రి ధర్మాన రాజీనామాను సీఎం కిరణ్ ఆమోదించడమే కరెక్ట్ అని డీకే వ్యాఖ్యానించారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రులను తప్పించాలని, కేబినెట్ను ప్రక్షాళన చేస్తే సీఎం ఇమేజ్ పెరుగుతుందన్నారు. క్విడ్ ప్రో కో అనేది కేవలం ఆరోపణ మాత్రమేనని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి డీకే సమరసింహారెడ్డి అన్నారు
Home »
» వైఎస్ఆర్ ని బాధ్యుడిని చేయడం తగదు: డీకే
వైఎస్ఆర్ ని బాధ్యుడిని చేయడం తగదు: డీకే
Written By news on Thursday, August 23, 2012 | 8/23/2012
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment