ఏలూరు: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ దీక్ష విరమించారు. విద్యార్థినులు విజయమ్మకు నిమ్మరసం ఇచ్చి దీక్షని విరమింపజేశారు. విద్యార్థులకు ఫీజురీయింబర్స్ మెంట్ పథకంని సక్రమంగా కొనసాగించాలన్న డిమాండ్ తో ఆమె నిన్న మధ్యాహ్నం దీక్ష ప్రారంభించారు.
Home »
» ముగిసిన విజయమ్మ దీక్ష
ముగిసిన విజయమ్మ దీక్ష
Written By news on Tuesday, August 14, 2012 | 8/14/2012
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment