విజయనగరం: రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వలసలు కొనసాగుతున్నాయి. విజయనగరం జిల్లా టీడీపీ తెలుగు యువత అధ్యక్షుడు ఆర్.శరత్బాబు 1000 మంది కార్యకర్తలతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. బొబ్బిలి ఎమ్మెల్యే సుజయ్కృష్ణ రంగారావు వీరిని పార్టీలోకి ఆహ్వానించారు.
Home »
» వైఎస్సార్ సీపీలోకి టీడీపీ కార్యకర్తలు
వైఎస్సార్ సీపీలోకి టీడీపీ కార్యకర్తలు
Written By news on Thursday, August 2, 2012 | 8/02/2012
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment