గుంటూరు: కాంగ్రెస్, టీడీపీలకు రోజులు దగ్గర పడ్డాయని వైఎస్సార్సీపీ నేత అంబటి రాంబాబు అన్నారు. విద్యుత్, తాగునీటి సమస్యలతో ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారని ఆయన చెప్పారు. రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రభుత్వానికి ఛీమకుట్టినట్లైనా లేదని అంబటి దుయ్యబట్టారు.
Home »
» 'కాంగ్రెస్, టీడీపీలకు రోజులు దగ్గర పడ్డాయి'
'కాంగ్రెస్, టీడీపీలకు రోజులు దగ్గర పడ్డాయి'
Written By news on Tuesday, August 28, 2012 | 8/28/2012
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment