దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి అమలు చేసిన పథకాలను కిరణ్ ప్రభుత్వం అమలు చేస్తుందో లేదో అన్న ఆందోళన ప్రజల్లో ఉందని టీఆర్ఎస్ నేత నాయిని నర్సింహరెడ్డి అన్నారు. స్వాతంత్ర్యం వచ్చాక ఇలాంటి చేతగాని ప్రభుత్వాన్ని ఇంత వరకూ చూడలేదని ఆయన అన్నారు. కనీసం అసెంబ్లీ సమావేశాలు పేట్టే ధైర్యం కూడా ఈ ప్రభుత్వానికి లేదని నాయిని మండిపడ్డారు. రాష్ట్రం కాలిపోతుంటే ఇందిరమ్మ బాట అని సీఎం కిరణ్ తిరుగుతున్నారని ఆయన అన్నారు. ఇంకో 13, 14 నెలల్లో కాంగ్రెస్ కథ ముగుస్తుందని నాయిని జోస్యం చెప్పారు.
Home »
» స్వాతంత్ర్యం వచ్చాక ఇలాంటి చేతగాని ప్రభుత్వాన్ని ఇంత వరకూ ......
స్వాతంత్ర్యం వచ్చాక ఇలాంటి చేతగాని ప్రభుత్వాన్ని ఇంత వరకూ ......
Written By news on Friday, August 17, 2012 | 8/17/2012
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment