రాష్ట్రవ్యాప్తంగా వ్యవసాయరంగం తీవ్ర సంక్షోభంలో ఉందని, రైతులకు భరోసా ఇచ్చే నాయకులే కరువైయ్యారని వైఎస్ఆర్ కాంగ్రెస్ రైతు విభాగం రాష్ట్ర కన్వీనర్ నాగిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. రైతు సమస్యలపై టీడీపీ పూర్తిగా విఫలమైందన్నారు. కాంగ్రెస్తో కుమ్మక్కై రైతుల కష్టాలు పట్టించుకోవడం లేదని విమర్శించారు. వ్యవసాయరంగాన్ని నిర్వీర్యం చేస్తే భవిష్యత్ ప్రమాదకరంగా మారుతుందని ఆయన హెచ్చరించారు.
Home »
» తీవ్ర సంక్షోభంలో వ్యవసాయరంగం
తీవ్ర సంక్షోభంలో వ్యవసాయరంగం
Written By news on Saturday, August 25, 2012 | 8/25/2012
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment