వైఎస్సార్ సమాధికి రాఖీ కట్టిన సురేఖ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » వైఎస్సార్ సమాధికి రాఖీ కట్టిన సురేఖ

వైఎస్సార్ సమాధికి రాఖీ కట్టిన సురేఖ

Written By news on Thursday, August 2, 2012 | 8/02/2012

ఇడుపులపాయ: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత, రాష్ట్ర మాజీ మంత్రి కొండా సురేఖ దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి సమాధికి రాఖీ కట్టారు. ఈ ఉదయం ఇడుపులపాయకు చేరుకున్న ఆమె వైఎస్సార్ ఘాట్ ను సందర్శించారు. రక్షాబంధన్ పర్వదినాన్ని ఇక్కడే జరుపుకున్నారు. మహానేత బతికుండగా ఆయనకు రాఖీ కట్టేవారమని ఆమె ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. రాష్ట్రంలోని ఆడపడుచుల కోసం వైఎస్సార్ ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారని సురేఖ తెలిపారు. 
Share this article :

0 comments: