సొంత పార్టీనే నడుపుకోలేక కలిపేసిన చిరంజీవి, రాష్ట్ర రాజకీయాలతో సంబంధం లేని పల్లంరాజులు.. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర పగ్గాలు చేపట్టే రేసులో ఉండడం ఆ పార్టీ పరిస్థితిని తెలియజేస్తోందని వివిధ పక్షాల నేతలు, రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. తప్పనిసరిగా సీఎం, పీసీసీ చీఫ్ మార్పు ఉంటుందని.. అయితే ఇప్పుడు ఎవరు పార్టీ, ప్రభుత్వ పగ్గాలు చేపట్టినా, ఎటువంటి సామాజిక సమతుల్యత పాటించినా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మునిగిన నావ అని శుక్రవారం ఉదయం సాక్షి ఛానల్ హెడ్లైన్షోలో నేతలు వ్యాఖ్యానించారు. మొత్తానికి రాష్ట్రంలో ప్రధాన సమస్యల కంటే కాంగ్రెస్ పార్టీకి సొంత సమస్యలే ప్రధాన ఎజెండాగా మారాయని పార్టీలు విమర్శించాయి.
Home »
» 'కాంగ్రెస్ పార్టీ మునిగిపోయిన నావ'
'కాంగ్రెస్ పార్టీ మునిగిపోయిన నావ'
Written By news on Friday, August 24, 2012 | 8/24/2012
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment