రాష్ట్రంలో సీఎం కిరణ్ పాలన ధృతరాష్ట్ర వైఖరిని తలపిస్తోందని విజయనిర్మల కుమారుడు, సినీనటుడు నరేష్ విమర్శించారు. చెరువుల మరమ్మతులకు ప్రభుత్వం విడుదల చేస్తున్న నిధులను కాంగ్రెస్ కార్యకర్తలు దోచుకుంటున్నారని ఆయన ఆరోపించారు. నేతన్నల సమస్యలపై ఉద్యమాలు చేసిన ఘనత వైఎస్ జగన్, వైఎస్ విజయమ్మలదేనని ఆయన ప్రశంసించారు.
Home »
» రాష్ట్రంలో ధృతరాష్ట్ర పాలన: నటుడు నరేష్
రాష్ట్రంలో ధృతరాష్ట్ర పాలన: నటుడు నరేష్
Written By news on Sunday, August 19, 2012 | 8/19/2012
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment