ఖమ్మం: వైఎస్సార్ సీపీ జిల్లా కన్వీనర్ పువ్వాడ అజయ్కుమార్ సమక్షంలోవంద కుటుంబాలుఆదివారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరాయి. ఈరోజు రాములు తండాలో వైఎస్సార్సీపీ జండాను అజయ్కుమార్ ఆవిష్కరించారు. పార్టీలో చేరిన కుటుంబాలను ఆయన సాదరంగా ఆహ్వానించారు.
Home »
» వైఎస్సార్సీపీలో 100 కుటుంబాలు చేరిక
వైఎస్సార్సీపీలో 100 కుటుంబాలు చేరిక
Written By news on Sunday, September 16, 2012 | 9/16/2012
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment